రాజ్యం పిక్చర్స్ వారి నటరత్న యన్ టి రామారావు ,మహానటుడు యస్ వి రంగారావు,మహానటి సావిత్రి వంటి గొప్ప తారాగణం నటించిన నర్తనశాల చిత్రం రజతోత్సవ వేడుకలు 22-08-1964 న మద్రాస్ లో ఘనంగా జరిగియి.

నర్తనశాల ఘనవిజయాన్ని పురస్కరించుకుని అప్పటి మద్రాస్ లో ఈ వేడుకలు జరిగాయి.మేన్ రోబో పాఠకులకు అలనాటి నలుపుతెలుపుల ఛాయాచిత్రాన్ని,ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేస్తున్నాం.
కాలయంత్రంలో వెనక్కి వెళ్దాం.ఈ వార్తను చదివేద్దాం.మనసుకు ఎంత హాయిగా ఉంటుంది.ఎంత గొప్ప సినిమా…
సినిమారంగం అనే అప్పటి సినిమా పత్రికలో వచ్చిన వార్త.ఈ వార్త తాలూకు కటింగ్ ను పంపించిన శరవణ్(చెన్నై)కు కృతఙ్ఞతలు.

?????????????

ఈ కథనం మీద మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY