” నరేంద్ర మోడీ … ప్రైడ్ ఆఫ్ ఇండియా”

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత  తాటికొండ వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కె రచించిన ” నరేంద్ర మోడీ …ప్రైడ్ ఆఫ్ ఇండియా” పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు శనివారం రాజ్ భవన్ లో అందజేశారు. ..

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ ” నరేంద్ర మోదీ   జీవితం వర్తమానానికి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని కలిగిస్తుందని చెబుతూ ,”ఈ పుస్తకాన్ని రాసిన రచయితల కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ యం వై రెడ్డి .బీజేపీ కోర్ కమిటీ  సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి,విష్ణువర్ధన్,రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY