నీలం మధు ముదిరాజ్ ను కలిసిన వేణుగోపాల్ రెడ్డి

మేన్ రోబో
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నాయకుడు.మెదక్ జిల్లా కంటెస్టెడ్ ఎంపీ  నీలం మధు ముదిరాజ్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత తాటికొండ వేణుగోపాల్ రెడ్డి తాను రాసిన ” పీస్ ఆఫ్ మైండ్,సక్సెస్ సక్సెస్ ,ఇతర పుస్తకాలు  అందించారు.
ఈ సందర్భంగా తను రాసిన పుస్తకాలు..తను నిర్వహించిన మోటివేషన్ తరగతుల గురించి  వేణుగోపాల్  రెడ్డి వివరించారు.
వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రచయితగా వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న కృషిని నీలం మధు ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY