ప్రపంచ తెలుగుమహాసభల సంరంభం ..లోటస్ ల్యాప్ లో శుభారంభం…

ప్రపంచ తెలుగుమహాసభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోటస్ ల్యాప్ దిల్ సుఖ్ నగర్ లో శుభారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన హంపీ విరూపాక్ష మహాసంస్థానం కార్యనిర్వహణ అధిపతి బంగారయ్య శర్మ “తెలుగు భాష గొప్పదనాన్ని” సోదాహరణంగా వివరించడమే కాక విద్యార్థులతో కొన్ని తెలుగు పద్యాలను చదివించారు.
లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ ,విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ”తెలుగుభాష ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటాలని పిలుపునిచ్చారు…
ప్రధానోపాధ్యాయురాలు లలితా మెహర్ ,గీతలింగం,సుబ్రహ్మణ్యం,శేఖర్ ,ప్రముఖరచయిత విజయార్కె తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY