పొన్నాల లక్ష్మయ్య మనసులో మాట…”నేను బ్రతకలేక రాలేదు.నేను బ్రతకడానికి రాలేదు మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చాను “

( మేన్ రోబో )
మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఎనిమిది పదుల వయసులోనూ ఉత్సాహంగా ఉంటారు.ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా,తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి తనదైన శైలిలో  ప్రసంగించారు.
” నేను బ్రతకలేక రాలేదు
నేను బ్రతకడానికి రాలేదు
మిమ్మల్ని బ్రతికించడానికి ” వచ్చాను అన్నారు.
ఒక సామాన్య వ్యక్తి స్థాయి నుంచి,దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లి,అక్కడ చేస్తోన్న ఉన్నత ఉద్యోగాన్ని వదిలి  రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పొన్నాల  ప్రజా జీవితంలో మమేకమయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY