ఛాయాచిత్ర కథనం..ప్రముఖ రచయిత విజయార్కె ,వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ టి.వేణుగోపాల్ రెడ్డి రాసిన ” స్ఫూర్తిప్రదాత..నూకల నరోత్తమరెడ్డి ” గ్రంథాన్ని ఉపరాహ్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు.

ఛాయాచిత్ర కథనం…నరోత్తమరెడ్డి శతజయంతి ఉత్సవాలు-స్ఫూర్తి ప్రదాత పుస్తకావిష్కరణ

( మేన్ రోబో బ్యూరో )
ఈ నెల 27 న బేగంపేట లోని బి,పి,ఆర్ విఠల్ ఆడిటోరియం , సెంటర్ ఫర్ ఎకనామిక్ & అండ్ సోషల్ స్టడీస్ ( సెస్) లో నూకల నరోత్తమరెడ్డి గారి శత జయంతి ఉత్సవాలను గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖరచయిత జర్నలిస్ట్ విజయార్కె రాసిన ,” స్ఫూర్తిప్రదాత నూకల నరోత్తమరెడ్డి ” గ్రంథాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్.దిలీప్ రెడ్డి రెడ్డి,యన్.రాజేందర్ రెడ్డి,టి.వేణుగోపాల్ రెడ్డి,డాక్టర్ జె.చెన్నయ్య,డాక్టర్ యం వై రెడ్డి ,విజయార్కె తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY